ఆదిలాబాద్ లో మహాత్మా గాంధీ పార్క్ కు స్థానిక జనాభా మరియు పర్యాటకులు సంవత్సరం పొడుగున వస్తారు. ఈ పార్క్ కు విశ్రాంతి మరియు ప్రశాంతంత కోసం ప్రజలు వస్తూ ఉంటారు. పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఈ పార్క్ లో వాకింగ్, వ్యాయామం వంటివి ముగిశాక విశ్రాంతి తీసుకోవటానికి ప్రశాంత మైన వాతావరణం కూడా ఉంటుంది. ఈ పార్క్ లో అనేక విదేశీ మొక్కలు ఉన్నాయి.
పార్క్ యొక్క మైదానాలు బాగా నిర్వహించబడతాయి, మరియు ఈ పచ్చిక బయళ్ళు లో కూర్చుని పార్క్ యొక్క ప్రశాంత మైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. వాకింగ్ చేశాక కూర్చొని విశ్రాంతి తీసుకోవటానికి బల్లలు కూడా ఉన్నాయి.
పాత తరం వారికీ ఈ పార్క్ చాలా బాగుంటుంది. ఒక పార్క్ రాత్రి 8:30 గం.వరకు తెరచి ఉంటుంది. సందర్శన సమయంలో జాగ్రత్తగా ఉండాలి.