త్రిచెండి మంగళం మహదేవ దావాలయం పెరింగనాడ్ గ్రామంలో కలదు. ఇది అదూర్ పట్టణానికి 5 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయంలో శివుడు ఉంటాడు. పండుగల కాలంలో ఈ దేవాలయానికి వేలాది భక్తులు తరలి వస్తారు. కెట్టుకజచ్చ ఈ దేవాలయం నిర్వహించే పండుగలలో ప్రధానమైనది.
ఈ పండుగా ప్రతి ఏటా చేస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా పూజలు, వేడుకలు, ప్రార్ధనలు, మొక్కుబడులు వంటి వాటితో మారు మోగిపోతుంది. పర్యాటకులకు ఒక ఆకర్సణగా ఉంటుంది. కెట్టుకజచ్చ పండుగ చివరన ఒక పెద్ద ఊరేగింపు జరుపుతారు. దీనికి వందలాది భక్తులు వస్తారు. ఈ ఊరేగింపులో పెద్ద చెక్క రధాన్ని మరియు ఒక ఎద్దును స్ధానికులు ఎంతో ఉత్సాహంతో ఊరేగిస్తారు.