లలితాదేవి ఆలయం అలహాబాద్ లోని రెండు శక్తిపీఠాలలో ఒకటి. యమునా నది వద్ద సతీదేవి వేళ్ళు పడిన తరువాత లలితా దేవి ఇక్కడ ఆవిర్భవించిందని పురాణాల కధనం. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ ఆలయం అనేక సార్లు పునరుధ్ధరించబడింది. చివరిగా 1987 వ సంవత్సరంలో పునరుద్దరించబడింది. 103 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయ ప్రవేశ ద్వారం 41 అడుగులు ఉంటుంది. అయినప్పటికీ ఏడాది పొడవునా ఇది భక్తులను ఆకర్షిస్తుంది, దేవతలు తొమ్మిది రూపాలలో వివిధంగా అలంకరించాబడే నవరాత్రి సమయంలో సందర్శకుల సంఖ్యా ఎక్కువగా ఉంటుంది.