త్రిపోలియ, సుబెర్ పాల్ అనే యోధుని జ్ఞాపకార్ధం క్రీ.శ. 1417 లో కట్టిన ఒక అద్భుత నిర్మాణ౦. దీనికి ఒక బల్ల పరుపు గోపురం, ఒక్కో వైపు నాలుగు విశేష ద్వారాలను ఉన్నాయి. ఈ కట్టడం అల్వార్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. త్రిపోలియాకు ఉత్తరాన మున్షి బజార్, దక్షిణాన మలఖేర్ బజార్, పశ్చిమాన సర్రఫా బజార్ ఉన్నాయి.
ఈ పురాతన మార్కెట్ లన్ని బంగారు ఆభరణాలు, దుస్తులకు ప్రసిద్ది. ఈ సమాధికి తూర్పున ఉన్న మహాదేవ్ జి దేవాలయం ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ సమాధిలో పెద్ద సంఖ్యలో సుబెర్ పాల్ కాలంలోని కళాకృతులు ఉన్న ఒక మ్యూజియం ఉంది.