గురుద్వారా గురు కా మహల్ హరమందిర్ సాహిబ్ సమీపంలో వుంది. దీనిని అమ్రిత్సర్ వ్యవస్థాపకుడు గురు రాం దాస్ జి 1573 లో తన కుటుంబ నివాసంగా నిర్మించాడు. ఆయన కుమారుడు గురు అర్జన్ దేవ్ జి వివాహం చేసికొని సిక్కుల అయిదవ గురువుకు ఈ నివాసంలో జన్మ నిచ్చాడు.
కాలానుగునంగా, గురుద్వారా గురు కా మహల్ ఆయన కొడుకు గురు అర్జన్ దేవ్జి, గురు హరగోవింద్ జి ల కి నివాసం అయింది. తర్వాతి కాలంలో వారి కుమారులు గురు హర గోవింద్ జి, బాబా అటల్ రాయి మరియు గురు తెఘ్ బహదూర్ జి లుకు కూడా ఇది జన్మస్థలం అయింది.
తర్వాతి కాలం లో గురు హర గోవింద్ జి ఆయన తండ్రి కలసి ఈ కుటుంబ నివాసాన్ని ఒక పుణ్య క్షేత్రం గా మార్చారు. గురుద్వారాలో ఒక నలుచదరపు హాలులో పూజి గురు గ్రంథ సాహిబ్ ఉంచారు. గురు తేజ్ బహదూర్ జయంతి సందర్భంలో ఈప్రదేశాన్ని టూరిస్టులు తప్పక చూడవచ్చు.