జియారత్ బాబా హైదర్ రిషి అనంతనాగ్ జిల్లా లోని దంతెర గ్రామం లో ప్రసిద్ధి చెందిన ఒక మసీదు. ఈ ప్రదేశాన్ని హర్డా రిషి లేదా రిషి మొలు అని కూడా అంటారు. ఇక్కడ బాబా హైదర్ రిషి సమాధి వుంటుంది. ఈ ప్రదేశం చేరిన టూరిస్టులు మరణించిన బాబా హైదర్ రిషి సమాధిని ఆయనకు గల 21 శిష్యుల సమాధుల పక్కగా చూస్తారు.
వివిధ మతాలకు చెందినా ప్రజలు జియారాట్ బాబా హైదర్ రిషి కి ప్రార్ధనలు చేసేటందుకు ఇక్కడకు వస్తారు. ఈ ప్రవక్త కు జరిపే వార్షిక జయంతి లో ముస్లిములు సుమారు వారం రోజుల పాటు మాంసం తినరు.