అర్కి పాలసు ను 18వ శతాబ్దం లో రాజా ప్రిథ్వి సింగ్ నిర్మించారు. దీనిలో ఎన్నో కుడ్య చిత్రాలు కలవు. ఇపుడు ఈ పాలసు శిదిలమవుతున్నప్పటికి, పురాణాలు, జానపదుల కాలిదాస, జుమార సంభావ కాలం నాటి చిత్రాలు చూడవచ్చు. హోటల్ నుండి, హిమాలయ పర్వత శ్రేణులను అద్భుతంగా చూడవచ్చు. బాగ్హళ్ కాలం నాటి అనేక కలాక్రుతులను దర్శించవచ్చు.