భద్రకాళి టెంపుల్ ని జఖోలి దేవి టెంపుల్ అని కూడా అంటారు. ఈ గుడిని 1650 లో నిర్మించారు. దీని నిర్మాణం లో శిఖర శిల్ప శైలి కనపడుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని మూడు శక్తి పీతాలలో ఒకటి గా కలదు. కాలి విగ్రహం కల ఈ దేవాలయానికి సంవత్సరం పొడవునా భక్తులు వస్తూనే వుంటారు. ఈ టెంపుల్ కి వచ్చి మాత దర్శనం చేసుకొంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.