అవన్తిస్వామి విష్ణు దేవాలయం ఉత్పల రాజు సుఖ్ వర్మన్ కుమారుడు రాజు అవంతి వర్మన్ చే ఆయన సింహాసనం అధిరోహించే ముందు నిర్మించబడింది. ఈ టెంపుల్ శివ అవన్తీస్వర టెంపుల్ నుండి 1 కి. మీ. దూరం వుంటుంది. ఇది విష్ణువు కు చెందినది. ఈ క్షేత్రం శివ అవన్తీస్వర టెంపుల్ తో పోలిస్తే చిన్నది గా వుంటుంది. అవంతి స్వామి విష్ణు టెంపుల్ చిన్నది అయినప్పటికీ ఇది శివ అవన్తీస్వర టెంపుల్ తో పోలిస్తే మంచి స్థితి లో కలదు.
ఈ రెండు దేవాలయాలను నిర్మించేందుకు అవన్తివర్మన్ నిపుణులైన పని వారిని నియామకం చేసాడు. నేటికి అవి శిదిలమైనప్పటికి, వారి పని తనం గోచరిస్తుంది. ఈ సైట్ పునరాద్ధారణ పని డి.ఆర్. సాహ్ని కి అప్పగించ బడినది. ఈ పునరుద్ధరణ లో పురావస్తు శాఖకు అనేక చైనా, ముస్లిం, భారతీయ రాజుల నాటి పురాతన నాణెములు , ఇతర వస్తువులు , బొమ్మలు కూడా దొరికాయి.