అయోధ్య శ్రీరాముని జన్మ స్థానం గా చెప్పబడినా , ఇక్కడి రామ్ కోట్ వార్డ్ లోని ప్రత్యెక ప్రదేశం శ్రీరాముడు పుట్టిన అసలు ప్రదేశం . దీనినే రామ్ జన్మ భూమి గా పిలుస్తారు . ఇక్కడ చిన్న శ్రీరాముని దేవాలయం నిర్మించారు .
ఈ ప్రదేశాన్ని ఆక్రమించి మరియు అపవిత్రం చేసి మొదటి ముఘల్ చక్రవర్తి అయిన బాబర్ 15 వ శాతబ్దం లో ఈ ఆలయం ప్రదేశం లో బాబ్రీ మసీదు ని నిర్మించాడు. 1528 నుండి 1853 వరకు ముస్లిం ల ప్రార్ధనా స్థలం గా ఉన్నది. వివాదాస్పద ప్రదేశం అవడం వల్ల ప్రభుత్వం కల్పించుకొని హిందువులకు మరియు ముస్లిం ల కు వేరు వేరు ప్రార్ధనా ప్రదేశాలను ఏర్పాటు చేసింది.
1949 లో రామ భక్తులు బాల రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుల విగ్రహాలని ఈ మందిరం లో ఉంచారు. మతా సీతా కి రసొయి మందిరం (హనుమంతుడి మందిరం తో కలిపి) చుట్టూ తా ఉన్న మసీదు ని విశ్వ హిందూ పరిషద్ యొక్క రామ భక్తులు 1992 లో డిసెంబర్ 6 న ద్వంసం చేసారు. ఈ సంఘటన తరువాత భారత దేశం అతి పెద్ద సామజిక హింసాత్మక సంఘటనలని ఎదుర్కొనవలసి వచ్చింది.