ఆహామాట్ పుల్ లేదా అహమాత్ బ్రిజ్ బస్తి నగరం వెలుపల కువనూ నది ఒడ్డున కలదు. ఈ బ్రిజ్ ని బ్రిటిష్ వారు ఇక్కడ కల అయోధ్య, ఫైజా బాద్, లక్నో పట్టణాలకు అనుసంధానం కొరకు నిర్మించారు. ఇక్కడ కల ఒక ఆరామం పేరుపై ఈ బ్రిజ్ పేరు పెట్టారు. బ్రిజ్ సమీపం లోనే ఒక శివాలయం కూడా కలదు.
ఇది ఒక ప్రశాంత ప్రదేశం. చాలా మంది ఆధ్యాత్మికులు ఇక్కడకు వచ్చి నది ఒడ్డున విస్రమిస్తారు. కాలి నడక చేస్తారు. యోగ ఆసనాలు చేస్తారు. టెంపుల్ దర్శిస్తారు.