ఈ దేవాలయం లో రాముడు, సీతా, మరియు లక్ష్మణుడు విగ్రహాలు వుంటాయి. పర్ణశాల నుండి 35 కి. మీ. ల దూరం లో భద్రాచలం టవున్ లో ఈ గుడి వుంటుంది. ఈ దేవాలయం రాముడు లంకకు వెళ్ళే సమయం లో నదిని దాటిన ప్రదేశం లో నిర్మించారు.
ఈ గుడి కి సంబంధిచిన మరో కధ గా రాముడి గొప్ప...
భద్రాచల రామ దేవాలయం లో రాముడు, సీతా దేవి విగ్రహాలే కాక ఆలయం లోని వివిధ ప్రదేశాలలో ఇంకా ఇతర దైవాలు అంటే, విష్ణు, నరసింహ, శివ మొదలైన దేముళ్ళ విగ్రహాలు కూడా వుంటాయి.
ఈ దేవాలయం భద్రాచలం టవున్ కు సుమారు 35 కి. మీ.ల దూరం లో వుంటుంది. రాముడి భక్తులు ప్రతి...
జటాయు పాక ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు, ఇది భద్రాచలానికి రెండు కి. మీ.ల దూరం లో కలదు. సీతాపహరణ సమయం లో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడి తో ఈ ప్రదేశం లో యుద్ధం చేసాడని ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి వెళ్లి...
దుమ్ముగూడెం గ్రామం భద్రాచలానికి సుమారు 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం కాకర కాయ ఆకారం లో ఒక చిన్న ద్వీపం గా వుంటుంది. ఈ ప్రదేశం లో రాముడు ఖర , దూషణ అనబడే రాక్షసుల నేతృత్వం లో వచ్చిన సుమారు 14000 మందిరాక్ష సులను వధించాడని చెపుతారు.
ఈ గ్రామం వధించ...
పర్ణశాల భద్రాచలం నుండి 32 కి.మీ.లు కలదు. ఈ గ్రామం దుమ్ముగూడెం మండలమ్ కిందకు వస్తుంది. రోడ్ లేదా బోటు లో ఇక్కడకు చేరవచ్చు. తన 14 సంవత్సారాల వనవాస కాలం లో రాముడు తన భార్య సీతా మరియు సోదరుడు లక్ష్మణుడు తో కలిసి ఈ ప్రదేశం లో కొంత కాలం నివసించాడు. ఇక్కడ రాముడు ఒక...
ఈ ప్రదేశం భద్రచలానికి సుమారు 5 కి. మీ. ల దూరం లోను, హైదరాబాద్ కు 258 కి. మీ. ల దూరం లోను కలదు. చల్లగా వుండే శీతాకాలం లో ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో హిందువుల ఆరాధ్య దైవాలయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడకు వచ్చి స్నానాలు ఆచరిస్తారని చెపుతారు. కనుక, ఈ ప్రదేశం...