గుజరాత్ లోని భావనగర్ జిల్లలో లోని ఘోఘా నుండి పిరంబెత 6 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఈ ద్వీపం సుమారు 3.5 మిలియన్ సంవత్సరాల కిందటిదని చెపుతారు. ఈ ద్వీపం లో క్రి.శ. 1325లో నిర్మించిన ఒక కోట కలదు. ఇక్కడ జీవ వైవిధ్యం కల ఎన్నో ప్రాణులను చూడవచ్చు.
గుజరాత్ లోని భావనగర్ జిల్లలో లోని ఘోఘా నుండి పిరంబెత 6 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఈ ద్వీపం సుమారు 3.5 మిలియన్ సంవత్సరాల కిందటిదని చెపుతారు. ఈ ద్వీపం లో క్రి.శ. 1325లో నిర్మించిన ఒక కోట కలదు. ఇక్కడ జీవ వైవిధ్యం కల ఎన్నో ప్రాణులను చూడవచ్చు.