భోజపూర్ జిల్లాలోని ఒక గ్రామం గుండీ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప యోగి, సర్కార్ బాబా లేక భగవాన్ రాం గా పిలువబడే అవధూత భగవాన్ రాం ఈ గుండీ గ్రామంలో 1937 లో జన్మించారని చెప్తారు. ప్రతి ఏటా ఈ గ్రామాన్ని పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు.
ఇక్కడి గుడి త్రేతా యుగం నాటి రాముడి కాలానికి చెందిందని భావిస్తారు. ఈ గుడి నిర్మాణం గురించి చాలా కథలు, ఇతిహాసాలు ప్రచారంలో వున్నాయి, దీంతో ఈ గుడి కూడా చాలా సుప్రసిద్ధమైంది.