లక్ష్మి నాథ దేవాలయం, బికనేర్ పట్టణంలోని పురాతన చారిత్రిక కట్టడాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. రావు బికజి 1488 లో ఈ దేవాలయంలో బికనేర్ కు పునాది వేసాడు. ఈ కారణం వల్ల దీనికి అన్నిఇతర పర్యాటక ఆకర్షణలలోకి ప్రత్యెక స్థానం ఉంది. ఈ దేవాలయం రావు లంకరన్ శకంలో నిర్మించారు. ఈ దేవాలయం విష్ణు, లక్ష్మి లకు చెందినది. ఈ దేవాలయం అతి శోభాయమానమైన, అసాధారణ నిర్మాణశైలితో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది.