భారతదేశంలోని ఎంతో అందమైన ఘాట్ లలో ఎరుపు ఇసకరాయి పత్థర్ ఘాట్ ఒకటి. అవద్ కు మంత్రి అయిన తికాయిత్ రాయ్ ఈ ఘాట్ కు శంకుస్థాపన చేసాడు. మంత్రముగ్ధమైన కళను, నిర్మాణశైలిని ఈ ఘాట్ ప్రతిబింబిస్తుంది. గీటు రాయితో నిర్మించిన ఒక పెద్ద శివలింగానికి ఈ ఆలయం నివాసం.
భారతదేశంలోని ఎంతో అందమైన ఘాట్ లలో ఎరుపు ఇసకరాయి పత్థర్ ఘాట్ ఒకటి. అవద్ కు మంత్రి అయిన తికాయిత్ రాయ్ ఈ ఘాట్ కు శంకుస్థాపన చేసాడు. మంత్రముగ్ధమైన కళను, నిర్మాణశైలిని ఈ ఘాట్ ప్రతిబింబిస్తుంది. గీటు రాయితో నిర్మించిన ఒక పెద్ద శివలింగానికి ఈ ఆలయం నివాసం.