జిల్లాలో పురాతన నగరాలలో ఒకటైన కేశవ్ రాయ్ పఠాన్ బుండి నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయం, క్రీ.శ. 1601 లో బుండి మహారాజు శత్రుశాల్ చేత బుండి శైలిలో నిర్మించబడింది.
జిల్లాలో పురాతన నగరాలలో ఒకటైన కేశవ్ రాయ్ పఠాన్ బుండి నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయం, క్రీ.శ. 1601 లో బుండి మహారాజు శత్రుశాల్ చేత బుండి శైలిలో నిర్మించబడింది.