వింధ్యాచల్ పర్వత శ్రీనులలో ఆకు పచ్చటి పర్యావరణం మధ్యలో సింఘపూర్ పాలసు ఉంది. చందేరి నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో ఈ పాలసు ఉంది. ముందు అంతస్తులు కలిగిన ఈ పాలసు 1965 లో దేవి సింగ్ బందేలా చేత నిర్మించబడింది. వేటకి వెళ్ళిన రాజు విశ్రాంతి పొందేందుకు ఉపయోగపడేందుకు ఈ పాలసు నిర్మించబడింది. ఈ పాలసు కి సమీపం లో ఉన్న కొలను దీని అందాలను రెట్టింపు చేస్తుంది.
హోశుంగ్ షా ఘోరి పాలనలో మాలిక్ హైవాట్ చేత 1433 లో నిర్మించబడిన ఈ పాలసు ప్రాముఖ్యం పొందింది. ఈ పాలసు గేటు కి సమీపం లో రావతాస్ యొక్క కుల దేవత కి చెందినా ఒక చిన్న మందిరం ఉంది. ఈ పాలసు యొక్క అందమైన ఆకృతి కి చుట్టూ ఉన్న సహజ సిద్దమైన పరిసరాల అందాలు, పచ్చటి ప్రక్రుతి కలిసి పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి.