రామకృష్ణ టెంపుల్ లేదా రామకృష్ణ మఠం శ్రీ రామకృష్ణ చేత చెన్నై లో పురుషుల కోసం స్థాపించబడినది. 19 వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సాధువు శ్రీ రామకృష్ణ. దక్షిణ భారత దేశం లో రామకృష్ణ మఠం లో భాగం గా మొట్టమొదట విభాగాన్ని చెన్నై లో స్థాపించారు. 1897 లో స్వామి రామక్రిష్ణకు శిష్యుడు అయిన రామకృష్ణానంద చేత ప్రారంభోత్సవం జరిగింది.
ఐస్డ్ హౌస్ అనే మఠం మొట్ట మొదట నిర్మించబడినది. ద సీ బీచ్ అఫ్ ట్రిప్లికేన్ కాస్సెల్ కేర్నాన్ అనే కట్టడం దగ్గరలో ఉంది.పశ్చిమం నుండి వచ్చాక స్వామి వివేకనందా ఇక్కడ నివసించారు, ఆయనకు చెన్నై ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది . స్వామి రామక్రిష్ణనంద ఈ ఐస్డ్ హౌస్ లో నివసించి ఆయన కార్యక్రమాలను ఇక్కడి నుండే నిర్వహించారు . ఇక్కడ ఆయన శ్రీ రామకృష్ణ కోసం ఒక మందిరాన్ని నెలకొల్పారు అంతేకాక ఒక అనాధ ఆశ్రమాన్ని తెరిచారు . ఆ అనాదాశ్రయం ఇప్పుడు ఒక పెద్ద సంస్థ గా ది రామకృష్ణ మిషన్ స్టూడెంట్స్ గా ఎదిగింది .