చాతపురినతార్ ఆలయం చిదంబరం మరియు చుట్టూ ప్రక్కల ఉన్న చాలా ఆలయాల మాదిరిగా శివ పూజకు అంకితం చేయబడింది. చాతపురినతార్ లో శివున్ని పూజిస్తారు. కనుక ఈ ఆలయంనకు సంవత్సరం మొత్తం శివ భక్తులు ఎక్కువగా వస్తారు. ఆయన ప్రక్కన ఉన్న ఒసి కొడుత నయగి అనే దేవతకు పూజలు చేస్తున్నారు. ఈ పేరుకు ఒక కధ ఉన్నది. అక్కడ దేవత,దేవుడు ఇద్దరు భక్తునికి స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన తాళములు జతను బహుకరించారు. అప్పటి వరకు శబ్దము రాలేదు.
ఈ ఆలయంనకు దేవతను పూజించటానికి మాత్రమే కాకుండా ఆశ్చర్యకరమైన చికిత్సల కోసం వస్తారు. ఆధునిక విజ్ఞానంతో నయం కాని వ్యాధులను దేవత నయం చేస్తుందని ప్రసిద్ధి చెందింది. చిదంబరం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో తిరుకోలక్క అని పిలవబడే ప్రదేశం ఉంది.