ఇతిహాసం మేరకు ఈ ప్రదేశంలో భారత పురాణాలలోని పాండవులలో ఒకడైన భీముడు బకాసురుడనే రాక్షసుడిని యుద్ధంలో ఓడించి చంపాడు. కనుక భీముడి పేరుతో ఇక్కడ దేవాలయం నిర్మించబడింది.
ఇతిహాసం మేరకు ఈ ప్రదేశంలో భారత పురాణాలలోని పాండవులలో ఒకడైన భీముడు బకాసురుడనే రాక్షసుడిని యుద్ధంలో ఓడించి చంపాడు. కనుక భీముడి పేరుతో ఇక్కడ దేవాలయం నిర్మించబడింది.