ముద్దెనహళ్ళి పట్టణం చిక్కబల్లాపూర్ కు 7 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం కర్నాటక రాష్ట్ర అభివృధ్ధికి పాటుపడిన ప్రఖ్యాత ఇంజనీర్ సర్ ఎం. విశ్వేశ్వరయ్య జన్మస్ధలం. ఈ ప్రాంతంలో ఆయనకుగల నివాస భవనాన్ని మ్యూజియంగా మార్పు చేసి, ఆయనకు చెందిన అనేక వస్తువులు, ఛాయాచిత్రాలు వంటివి దానిలో ఉంచారు.
ద్రవిడ శిల్పకళా శైలి కల భోగనందీశ్వర దేవాలయం, ఈ మ్యూజియంకు సమీపంలోనే ఉండి ఎంతోమంది యాత్రికులను ఆకర్షిస్తూంటుంది.