మౌర్యుల శకంలో పేరొందినపట్టణనమైన నగరి, చిత్తోర్ ఘడ్ కు 11 కిలోమీటర్ల దూరంలోఉంది. ఇది బైరఖ్ నది ఒడ్డున ఉంది. గతంలో మాధ్యమిక అనే పేరు కల్గిన ఈ పట్టణ౦ మౌర్యుల కాలం నుండి గుప్తుల కాలం వరకు బాగా అభివృద్ది పొందింది.
సంవత్సరాల బాటు ఇక్కడ జరిగిన తవ్వకాల వలన ఈ ప్రాంతంలో హిందూ, బౌద్ధ మతాలు ఉండేవన్నటు వంటి నిజంతో బాటుగా అనేక ఆసక్తికరమైన అంశాలు తెలిసాయి. ఈ చారిత్రిక ప్రదేశంలో జరిగిన తవ్వకాలలో టెర్రకోట టైల్స్ తో అలంకరించబడిన ఒక స్తూపాన్ని కనుగొన్నారు.