మరుధ మలాయి టెంపుల్ లో మురుగన్ పూజించబడతాడు. ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. దీనిని కొంగు రాజులు పురాతన కాలం లో నిర్మించారు. ఈ టెంపుల్ మురుగన్ కు గల టెంపుల్ ఆరుపద వీడు టెంపుల్ తర్వాత రెండవది. లార్డ్ మురుగన్ కు మరుదమలై అనధికారంగా ఎదవ పది వీడు గా మురుగన్ భక్తులు భావిస్తారు. ఈ టెంపుల్ సుమారు 1200 సంవత్సరాల కిందటిది గా చెపుతారు. దీనిని గురించి అనేక గ్రంధాలలో కలదు. టెంపుల్ గోడలపై అనేక శాశనాలు కలవు.
ఈ టెంపుల్ పడమటి కనుమలలో కలదు. కోయంబత్తూర్ సిటీ నుండి 15 కి. మీ. ల దూరం లో వుంది రోడ్డు మార్గం లో తేలికగా చేరవచ్చు.