పట్టీస్వర్ టెంపుల్ కోయంబత్తూర్ సమీపం లో పేరూర్ లో కలదు. దీని లో దేముడు శివుడు. ఇక్కడ పట్టీస్వరుడు అనే పేరు తో పూజించ బడతాడు. శివుడి తో పాటు పార్వతి విగ్రహం కూడా ఇక్కడ కలదు.
ఈ టెంపుల్ నోయ్యాల్ నది కి 7 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనిని పల్లయకరార్ రాజులు నిర్మించారు. కోయంబటూర్ లో ఇది ఒక ప్రధాన దేవాలయం. కోయంబత్తూర్ లో శివ భక్తులు అధికంగా కలరు. ఈ టెంపుల్ లో కల పెద్ద విగ్రహాలు పర్యాటకులకు ఆకర్షణగా వుంటాయి.
టెంపుల్ కు చారిత్రక ప్రాధాన్యం కూడా కలదు. ఈ టెంపుల్ గురించి కచిఅప్ప మునివర్ మరియు అరుణగిరి నతార్ లు తమ కవితల లో పేర్కొన్నారు.