రాంనగర్ పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరం లో సీతా బాణీ టెంపుల్ ఉంది. హిందూ దేవత సీతా దేవికి (శ్రీరాముడి భార్య) కి ఈ ఆలయం అంకితమివ్వబడినది. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం లో నే సీతా దేవి భూమిలో ఐక్యమయ్యారు. పవిత్రమైన రామనవమి పర్వదినం రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర ని నిర్వహిస్తారు.