Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు » స్వాతంత్ర్య సమరయోధుల మెమోరియల్

స్వాతంత్ర్య సమరయోధుల మెమోరియల్, కటక్

1

స్వాతంత్ర్య సమరయోధుల మెమోరియల్ కటక్ లో ఉంది. మెమోరియల్ సర్వీస్ ను 2010 వ సంవత్సరంలో ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఇది గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క పుట్టిన వార్షికోత్సవం సందర్భంగా 2010 జనవరి 23 న ప్రజల కొరకు తెరిచి ఉంచడం జరిగినది. ఈ స్మారక చిహ్నం కటక్ యొక్క దర్ఘ బజార్ సమీపంలో ఓల్డ్ జైలు కాంప్లెక్స్ వద్ద ఉన్నది.

ఈ స్మారక చిహ్నం స్వాతంత్ర్యం కొరకు వారి జీవితాలను పణంగా పెట్టిన దేశంలోని ధైర్యం గల స్వాతంత్ర్య సమరయోధుల కొరకు స్థాపించబడింది. ఈ స్థలం సందర్శిస్తున్న సమయంలో కృతజ్ఞతా మరియు దేశభక్తి చైతన్యం ఆనందంలో మునిగినట్లు మారుతుంది. ఈ ప్రదేశంలో బాగా ఉద్యానవనాలను నిర్వహిస్తుంది. పాత జైలు కాంప్లెక్స్ ను పర్యాటక ఆకర్షణ ప్రదేశంలోకి జైలుగా మార్చేందుకు పునః నిర్మాణము చెయ్యబడింది. స్వాతంత్ర్య సమరయోధుల ఛాయాచిత్రాలను మరియు జ్ఞాపకాలను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri