దంతేవాడ లో దంతేస్వరి టెంపుల్ ప్రధానమైనది. ఈ టెంపుల్ ను ఇండియా లోని 52 శక్తి పీతాలలో ఒకటి గా చెపుతారు. దంతేవాడ కు ఈ పేరు ఈ దేవత వలన వచ్చింది. ఈమెను స్థానికులు ఇక్కడ కుటుంబ దేవతగా పూజిస్తారు.
కధనాల మేరకు ఈ ప్రదేశంలో సతీ దేవి దంతం పడిందని ఆకారణంగా ఇక్కడ ఆ శక్తి పేరుతో దేవాలయం వేలిసిందని చెపుతారు. ఈ శక్తి పీఠాలు సత్య యుగంలో నిర్మాణం చేశారని చెపుతారు.