అందమైన ఈ తోటను నవాబ్ కుద్సియా బేగం నిర్మించారు. ఈమె మొగల చక్రవర్తి ముహమ్మద్ షా భార్య. ఈ రాణి ఒక నాట్య కారిని తర్వాతి కాలం లో ఆమె మొహమ్మద్ షా ని వివాహ మాడింది.
కుద్సియా బాగ్ , ఒక జలపాతం, ఒక మసీదు, ఒక వేసవి విడిది మరియు ఒక ఆకర్షణీయ పెద్ద గార్డెన్ కలిగి వుంటుంది. ఈ నిర్మాణం చాలా వరకు ఎర్ర రాతి తో నిర్మించారు.
కుద్సియా బాగ్ కాశ్మీరి గేటు కి సమీపం లో వుంటుంది. ఇపుడు ఇక్కడ అంతర రాష్ట్ర బస్సు స్టేషన్ నిర్మిస్తు న్నారు. గార్డెన్ సమీపంలో కల చర్చి మరొక ఆకర్షణ.