ఇక్కడ కల దశావతార టెంపుల్ ఉత్తర భారత దేశం లోనే పురాతన మైనది. ఈ గుడి విష్ణు మూర్తిది. దీనిని గుప్తుల కాలం లో నిర్మించారు. టెంపుల్ చాలా వరకూ సిదిలమైనప్పటికి, దీనిలో విష్ణు మూర్తి పది అవతారాలను , మాతలు గంగ యమునా లను దేవాలయ ప్రాంగణం లో చెక్కబడిన శిల్పాలు గా చూడవచ్చు. విష్ణు మూర్తిని కూడా నారా నారాయణ్ తపస్య మరియు శేష వాహనం పై న చూడవచ్చు. ఈ టెంపుల్ హిందువుల పండుగలకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. నార్త్ ఇండియా లో శిఖరం మొదటగా ఈ టెంపుల్ కి మాత్రమే నిర్మించారు.