వైద్యనాధ్ టెంపుల్ ఇండియా లోని జ్యోతిర్లంగం లలో ఒకటి. హిందువుల పురాణం మేరకు రావణుడి భక్తికి మెచ్చిన శివుడు అతనికి ఒక శివలింగం ఇస్తాడు. ఎక్కడా ఆగకుండా దానిని తన రాజ్యానికి తీసుకు వెళ్ళమంటాడు. అయితే, ఈ లింగం రావణుడి రాజ్యానికి తీసుకు వెళ్ళటం ఇష్టం లేని దేవతలు శ్రీ మహావిష్ణువు సహకారం తో దానిని అక్కడ వదిలివేసే లా చేస్తారు. కనుక దీనికి దేవా ఘర్ అనే పేరు వచ్చింది. ఇక్కడి టెంపుల్ 1596 లొఇ నిర్మించారు. పోయిన లింగాన్ని వైద్యు దనే బ్రాహ్మణుడు కనుగొనగా దీనికి వైద్యనాధ్ అనే పేరు వచ్చింది. నవ లఖ టెంపుల్ దీని సమీపంలో వుంటుంది. ప్రతి సంవత్సరం శ్రవణ మాసం లో 30 రోజులపాటు పూజలు జరుగుతాయి. భాక్క్తులు పవిత్ర జలాలతో శివ లింగానికి అభిషేకం చెస్తారు. ఈ టెంపుల్ సమీపంలీ చిన్న చిన్న హోటళ్ళు, తిను బండారాల షాపులు కలవు. టెంపుల్ దర్శన వెలలు ఉదయం 4 గం. నుండి రాత్రి 9 గం. వరకు.