త్రికూట కొండలు త్రికూట చాల మహాదేవ టెంపుల్ కు ప్రసిద్ధి. ఇవి దేవఘర్ కు 10 కి. మీ. ల దూరంలో 2470 అడుగుల ఎత్తున ఒక కొండపై మయూరాక్షి నడ సమీపంలో కలవు. ఈ టెంపుల్ లో శివుడు పూజించా బడతాడు. ఇక్కడ మూడు ప్రధాన శిఖరాలు కలవు. కనుక త్రికూట పర్వతం అంటారు. కొండల మధ్య త్రికూతాశ్రమం కలదు. ఈ ఆశ్రమాన్ని సంపదానంద దేవ్ స్థాపించగా, ఇపుడు ఆయన అనుచరులు నిర్వహిస్తున్నారు. దేవత త్రిశూలి పీటం ఇక్కడ కలదు.