మధ్యప్రదేశ్ లో ని ధార్ జిల్లాలో ఉన్న పీతంపూర ప్రముఖమైన గమ్యస్థానం. పరిశ్రమలకు పేరొందిన ఈ ప్రాంతం, ఆసియా మొదటి అతి పెద్ద పారిశ్రామిక టౌన్షిప్. ఇండోర్ నుండి వ్యూహాత్మకంగా 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం లో దేశానికి అలాగే విదేశాలకి చెందినా చిన్న వి మరియు పెద్దవి పరిశ్రమలు ఉన్నాయి. పీతంపురం యొక్క పారిశ్రామిక పట్టణం లో నాలుగు సెక్టార్లు గా విభజితమయి ఉన్నది. స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా కలిగి ఉంది. పీతంపురం లో ప్రధాన వాహనాల ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ ప్రాంతం దేశం యొక్క ఆటోమొబైల్ స్థావరం గా ప్రసిద్ది చెందింది. ఈ విధం గా ధార్ లో ని పీతంపురం దేశం లో నే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది.