ఆహిల్య ఆస్థాన్, గౌతమ్ రుషి భార్య ఆహిల్య కు అంకితం చేయబడిన ప్రసిద్ధ చారిత్రిక ఆలయం. ఈ ప్రసిద్ధ చారిత్రిక ఆలయాన్ని ఆహిల్య గ్రామ్ అని కూడా పిలుస్తారు. శ్రీరాముడు జనకపురికి వెళ్ళే దారిలో అతని కాలు రాయికి తగిలడం వల్ల ఆహిల్య ఉద్భవించిందని పురాణాల కధనం. తరువాత, ఆహిల్య తన భర్త శాపానికి గురై తిరిగి రాయిగా మారింది. రామనవమి పండుగ రోజు ప్రతి ఏటా అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు, అదేవిధంగా ఈ గ్రామంలో అనేక ఇతర ఆలయాలు, మసీదులు ఉన్నాయి.