ధర్మస్ధల దర్శించే యాత్రికులు రామ మందిరం చూడవచ్చు. ఇది నేత్రావతి నది ఒడ్డున కలదు. దీనిని 2003 లో నిత్యానందస్వామి నిర్మించారు. శ్రారాముడు, సీత, లక్ష్మణుల పాలరాతి విగ్రహాలను పర్యాటకులు రెండు అంతస్తులలో చూడవచ్చు. ధ్యానం చేసుకోవాలంటే రామమందిరం సరైన ప్రదేశం. ఈ మందిరం ఉదయం 6 గం. నుండి 2 గం.ల వరకు మరియు సా.5 గం.ల నుండి 8 గం.ల వరకు తెరచి ఉంటుంది.