బార్బరౌ మైదాం దిబ్రూఘర్ కు దక్షిణంగా నేషనల్ హ్లిఘ్ వే 37 సమీపంలో వుల్న్తుల్న్ది. ఇక్కడ కల రెండు మైదాములు ను కలిపి బర్బరౌ మైదాం గా చెపుతారు. మైదాం అంటే అహోం భాషలో స్మశానం లేదా సమాధి స్థలం. స్మశానం శిధిలమైంది. అయినప్పటికీ ఇవి చరిత్రప్రాదాన్యత కలిగి వుంది. ఈ సమాధులు అహోం రాజ్యం లోని ఉన్నత అధికారులవిగా చెపుతారు.
ఈ మైదాము లే కాక ఇంకనూ ఇక్కడ రెండు చిన్న మైదాములు కలవు. అవి సైనికులవి. ఈ ప్రదేశం అహోం రాజ్య చరిత్ర లోని కొన్ని అంశాలను ఎత్తి చూపుతుంది.