ఈ మైదానాన్ని భాదేర్వా కిరీటపు వజ్రం అంటారు. ఇది కైలాష్ కుండ్ కు దక్షిణంగా కలదు. చుట్టూ మంచుచే కప్పబడిన పర్వతాలుకల ఈ మైదానాన్ని సేఒజ్ దార్ అని స్థానికులు పిలుస్తారు. సేఒజ్ ప్రవాహం ఉధంపూర్ జిల్లాలోని రామనగర్ లో కల వాలీ ప్రాంతం లోకి ప్రవహిస్తుంది. కైలాష్ యాత్రకు వెళ్ళే హిందువులు ఈ మైదానం లో బస చేస్తారు.