మెఘాలయ ఏడు జిల్లాలలో తూర్పు కాశి కొండలు ఒకటి. ఇది ఎంతో ప్రఖ్యాతి గడించిన జిల్లా గా చెప్పవచ్చు.ఈ రాష్ట్ర రాజధాని షిల్లొంగ్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తుంది. ఇక్కడి అనేక అకర్షన ప్రదేశాలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటక అకర్షణగా ఉన్నది.
ఈ ప్రాంతం లోని పర్యాటక విసిష్టత అమోఘం. అందమైన ప్రాకౄతిక సౌందర్యం కలిగిన ఈ ప్రదేశం ఎంతో రమణీయం గా ఉంటుంది. హిమ ఖైరం ఈ కాశి ప్రదేసం లోని ఒక సుందర గ్రామం.ఇక్కడి సాంప్రదాయక నౄత్యం కనులకు విందు అయితే ఈ గ్రామానికి కొంత దూరం లో ఉన్న మరిఒక గ్రామం మవ్లినొంగ్ కథ వేరుగా ఉంటుంది.
ఈ గ్రామం ఆసియా ఖండం లొనే అతి శుభ్రమయిన గ్రామం గా పేరు గడించింది. పరిశుభ్రత ను ఇక్కడికి వొచ్చిన పర్యాటకులు అనుభూతి చెందుతారు. ళైత్కిన్సు ఈ కాశి కొండలలోని మరిఒక ఆకర్షణ , ఇక్కడ 100 సంవత్సరాల కు పూర్వపు జీవితపు మూలాలను చూడవచ్చు.
ఇక్కడి ఆ తెగ ఖసిస్ ను పర్యాటకులు తప్పక చూడాలి.ఇక్కడి చెట్ల వెర్లను నది పైన నడవటానికి వీలుగా చిన్న వంతెనలాగా పెంచటాన్ని గమనించవచ్చు. ఈ ఈస్ట్ కాశి కొండలలో మవ్ప్లంగ్ చుడకపోతే ఈ పర్యాటన పూర్తి అవ్వదు. ఈ ప్రదేశం పవిత్ర తోటలకు నెలవు.
ఖాశి హిల్ల్స్ చుట్టుప్రక్కల ఫర్యాటక ప్రదేశాలు
ఈస్ట్ ఖాశి హిల్ల్స్ లో అనేక ఆకర్షనీయ ప్రదెశాలలొ కొన్ని మవ్ప్లంగ్ , స్మిత్ , లైత్కిన్సు, మవ్సిన్రం , మవ్లినొగ్ గ్రామాలు
ఎలా చేరుకోవాలి
పర్యాటకులు షిల్లొంగ్ ని బేస్ కాంప్ గా చేసుకుని ఈ జిల్లాలొని వివిధ పర్యాటక ఆకర్షణలను పర్యాటించవచ్చు. గువహతి నుండి బస్సులు షిల్లొంగ్ కి అందుబాటు లో ఉంటాయి.
వాతావరణం
నైరుతి రుతుపవనాల వల్ల ఈ ప్రదేశం భారీ వర్షాలను చవి చూస్తుంది.చలి కాలం మాత్రం కొంత పొడిగా ఉంటుంది.