గుప్తర్ ఘాట్ సరయూ నది నీటి దగ్గరకు వెళ్ళడానికి పొడవైన, రాతి మెట్లను కలిగిఉంది. ఈ ఘాట్ ను హిందువులు ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే శ్రీరాముడు ఇక్కడ ‘జల సమాధి’ చెంది భూమిని వదలి ‘వైకుంఠ’ లేదా విష్ణు మూర్తిలో అ౦కితమైనట్లు పురాణాల కధనం. ఇది కాకుండా సరయూ నది చిత్ర కోణ౦తో అనేక పురాతన ఆలయాలు శులభంగా శ్వాస తీసుకుంటున్నాయని పౌరాణిక ప్రాముఖ్యత ఉంది.