ఈ గురుద్వారా సిర్హిండ్ - చండీఘర్ రోడ్ లో ఫతే నగర్ సాహిబ్ కు ఒక కి. మీ. దూరం లో కలదు. ఈ ప్రదేశం లోనే గురు గోవింద్ సింగ్ జి తల్లి మరియు ఆయన ఇరువురు కుమారులు సమాధులు కలవు. ఈ సమాధులకు అవసరమైన భూమిని తోదర్ మల్లు సేకరించారు. గురుద్వారా పై తెల్లటి గోపురాలు వుంటాయి.