ఈ గురుద్వారా గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ లోనే కలదు. ముస్లిం లతో పోరాడి మరణించిన 6000 మంది సిక్కు వీరుల జ్ఞాపకార్ధం ఈ గురుద్వారా నిర్మించారు. ఈ గురుద్వారాను షా జహాన్ కాలం లో నిర్మించారు. గురుద్వారా ఫాతే ఘర్ సాహిబ్ సందర్శించే పర్యాటకులు ఈ గురుద్వారాను అక్కడే తప్పక సందర్శించ వచ్చు.