ఇది ఒక మ్యూజియం . ఇక్కడ సిందు నాగరికత కు సంబంధించిన అనేక వస్తువులు భద్రపరచారు. 1968 లో ఇక్కడ ఒక బౌద్ధ స్తూపం కనుగొన్నారు. 1985 లో మరో మారు జరిగిన తవ్వకాలలో 1 మరియు 2 వ శతాబ్దాలకు చెందిన సుమారు 117 నిర్మాణాలు రాతివి కనుగొన్నారు. ఇక్కడ హరప్పా నాగరికతకు సంబంధించిన వస్తువులు కూడా భద్రపరచారు. సుమారు 15000 కళాకృతులు భద్రపరాచారు. మెయిన్ రోడ్ లో బౌద్ధ స్తూపం, మొనాస్టరీ కూడా చూడవచ్చు.