గడగ్ చేరిన పర్యాటకులు శ్రీ జగద్గురు బుదిమహాస్వామి సంస్ధాన మఠాన్ని చూడాలి. ఈ మఠం అంతూరు బెంటూరు పట్టణంలో కలదు. ఇక్కడి నివాసితులు వ్యవసాయం చేస్తారు. శ్రీ జగద్గురు బుదిమహాస్వామి ఈ మఠంలో 775 సంవత్సరాలు నివసించాడని చెపుతారు. ఈ గ్రామంలో హిందువులు, ముస్లింలు సఖ్యతతో జీవిస్తూ ఈ పఠాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నారు.