గడగ్ వెళ్ళిన పర్యాటకులు సమయం దొరికితే, సోమేశ్వర దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయం కోటుమచ్చగి గ్రామంలో గడగ్ కు 22 కి.మీ.ల దూరంలో కలదు. దేవాలయ సమీపంలో ఒక సరస్సు మరియు ఒక దర్గా కలవు. ఇక్కడ ప్రఖ్యాత కవి ఛామరస తన ప్రసిద్ధ కావ్యం ప్రభులింగ లీలను రచించాడు.