భద్రేశ్వర్ లో ఉన్న ఈ ఆలయాలు భారత దేశంలో ఉన్న జైనుల ఆలయాలలో అతిపురాతనమైన ఆలయాలు మరియు కొన్ని యోగాల క్రితం జైన్ సన్యాసి దేవచంద్ర ఈ దేవాలయ పునాది రాయి వేశారు. భద్రేశ్వర్ గర్భ గుడి చుట్టూ 53 జైనాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అనేకమార్లు భూకంపాలు వొచ్చినప్పుడు మరియు...
ఇది గాంధీధాం సమీపంలో ఉన్నది మరియు ఇది 9 మరియు 10 వ శతాబ్దంలో కట్టబడింది. ఈ ఆలయం దేవుడైన శివునికి అంకితం చేయబడింది మరియు ఈ ఆలయం అందమైన కట్టడానికి మరియు నిర్మాణ కళకు ప్రసిద్ధి చెందింది.
ఈ సముద్రపు ఓడ రేవు కుట్చ్ జిల్లలో ఉన్నది మరియు పశ్చిమ తీరంలో ఉన్న పెద్ద నౌకాశ్రయాలలో ఇది ఒకటి. దీనిని 1950 లో కట్టారు. భారతదేశం మరియు పాకిస్తాన్ యొక్క విభజన తర్వాత, కరాచీ ఓడరేవు పాకిస్తాన్ లో భాగమైన తరువాత కట్టారు. ఇప్పుడు ఇది భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయం మరియు...