భద్రేశ్వర్ లో ఉన్న ఈ ఆలయాలు భారత దేశంలో ఉన్న జైనుల ఆలయాలలో అతిపురాతనమైన ఆలయాలు మరియు కొన్ని యోగాల క్రితం జైన్ సన్యాసి దేవచంద్ర ఈ దేవాలయ పునాది రాయి వేశారు. భద్రేశ్వర్ గర్భ గుడి చుట్టూ 53 జైనాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అనేకమార్లు భూకంపాలు వొచ్చినప్పుడు మరియు ప్రకృతి వైపరీత్యాలు వొచ్చినప్పుడు నాశనమయ్యాయి కాని తిరిగి విజయవంతంగా వీటి పునర్నిర్మాణం జరిగింది.