గుజరాత్ లోని సబర్కంత జిల్లాలో గాంధీనగర్ దగ్గర శామలాజీ మందిరం ఉంది. సాక్షి గోపాల్ లేదా గదాధరుడు ఈ ఆలయ ప్రధాన దేవత. ఆవుల విగ్రహాలను పూజించే అరుదైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. వైష్ణవుల నమ్మకం ప్రకారం, శామలజీ మందిరాన్ని భారతదేశం లోని 154 అత్యంత ప్రధాన యాత్రాస్థలాలలో ఒకటిగా భావిస్తారు.