పాండవ గుఫా, ఇది మహాభారత కాలం నాటిది. పర్యాటకులు గంగోత్రి నుండి ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇక్కడకు చేరుకోవలసిన ట్రెక్కింగ్ మార్గం 1.5 కి. మీ. దూరం ఉంటుంది. మహాభారత వీరులు, రాజులు అయిన పాండవులు ఈ గుహలోనే ధ్యానం చేసేవారని పురాణాలు చెపుతున్నాయి.