దాద్రి ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ వద్ద కలదు. 1857 మొదటి స్వాతంత్రం యుద్ధ సమయం లో ఈ పట్టణం ప్రసిద్ధి చెందినది. దీని రాజు ఉమరావ్ సింగ్ ఒక గుర్జార్ జాతి వాడు. బ్రిటిష్ వారు ఈయనను ఈయనతో పాటు మరి నలుగురు గుర్జర్లను వారి వ్యతిరేక విప్లవం కు గాను ఉరి తీసారు. ఈ పట్టణం లో నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ వారి పవర్ జనరేషన్ ప్లాంట్ కలదు.