భావనాద్ టెంపుల్ లో శివుడు ఉంటాడు. ఈ టెంపుల్ కి నగ్న సాధువులు ప్రతి శివరాత్రికి వచ్చి అర్చిస్తారు. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని వారు భావిస్తారు. ఇక్కడ శివ లింగం స్వయంభూ అని నమ్ముతారు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు అక్కడ పడి పోయాయని అప్పటి నుండి...
దత్తాత్రేయ టెంపుల్ గిర్నార్ కొండల శిఖరాలలో ఒక దానిపై వుంటుంది. అందమైన ఈ శిఖరంలో దత్త దేముడి కాలి పాదర ముద్రలు కనపడతాయి. బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల అవతారమైన దత్త దేవుడు ఇక్కడ దర్శనమిస్తాడు.
అంబా మాత టెంపుల్ ను 12 వ శతాబ్దంలో నిర్మించారు ఇది చాలా పురాతనమైదని. ఈ టెంపుల్ లో దేవత అంబా మాత. ఈ టెంపుల్ నిర్మాణంలో మాత యొక్క రధం మరియు ఆమె కాలి పాదం ముద్రలు కూడా కనుగొన్నారు.
ఈ టెంపుల్ హిందూ పురాణాలలో పేర్కొనబడినది. ఈ ప్రదేశంలో భగవాన్ శ్రీకృష్ణుడుకి తల...
కాళికా టెంపుల్ పావగర్ అనే శిఖరంపై గిర్నార్ హిల్స్ లో కలదు. ఈ ప్రదేశం హిందువులకు మరియు ముస్లింలకు కూడా పవిత్ర ప్రదేశం. ఈ టెంపుల్ లో కాళికా మాత విగ్రహం వుంటుంది. ఈ దేవతకు నాలుగు చేతులుంటాయి. ఒక చేతిలో కత్తి వుండి మరో చేతిలో రాక్షసుడి తల వుంటుంది. మిగిలిన రెండు...
గిర్నార్ కొండలపై కల జాత శంకర్ మహాదేవ టెంపుల్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
గిర్నార్ హిల్ పై కల గోముఖి గంగా టెంపుల్ కు సమీప ప్రదేశాల నుండి భక్తులు వస్తారు.
గిర్నార్ హిల్స్ లో ఇది ఒక ప్రసిద్ధ ఆకర్షణ. హనుమాన్ ధారా గోముఖి గంగా టెంపుల్ సమీపంలో కలదు.
గిర్నార్ హిల్స్ లో కల ఈ టెంపుల్ ను జైనులు దర్శిస్తారు. ఈ టెంపుల్ లో 22వ జైన తీర్థంకరుడు నేమినాథ ఉంటాడు. ఈయన సముద్ర విజయ కుమారుడు. 400 సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేసిన నేమినాధుడు ఇక్కడే మరణించాడు. నేమినాదుడి విగ్రహం ప్రపంచం లోనే పురాతన మైనదని భావిస్తారు.
మల్లినాద్ టెంపుల్ తీర్ధంకర నేమినాత్ టెంపుల్ సమీపంలో కలదు. ఈ టెంపుల్ లో నీలి రంగు మల్లినాత్ విగ్రహం వుంటుంది. ఇది జైనుల 19 వ తీర్ధంకరుడిది. వాస్తుపాల మరియు తేజపాల అనే సోదరులు దీనిని నిర్మించారు. ఈ టెంపుల్ కు భక్తులు అధికంగా వస్తారు.
గిర్నార్ కొండలలోకల రిషభ దేవ్ టెంపుల్ జైనుల 24 తీర్తంకరులకు చెందినది. ఈ టెంపుల్ ను 15 వ శతాబ్దంలో నిర్మించారు. దీని ఆవరణలో అనేక హిందూ గుడులు కలవు. స్వర్ణ రంగులో కల ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
పార్శ్వనాద్ టెంపుల్ రిషభ దేవ్ టెంపుల్ సమీపంలో కలదు. ఈ టెంపుల్ 15 వ శతాబ్దం నిర్మించారు దీనిని మేరవాసి అని అంటారు.